Telangana : తెలంగాణ విద్యార్థికి రాష్టపతి అవార్డ్.. సేవా రంగంలో అరుదైన అవకాశం
తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థికి అరుదైన అవకాశం దక్కింది. హైదరాబాద్లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంగపల్లి మణిసాయివర్మ జాతీయ సేవా పథకం కింద అవార్డు అందుకున్నారు.
/rtv/media/media_files/2025/10/07/president-award-for-telangana-student-2025-10-07-07-04-10.jpg)
/rtv/media/media_files/2025/05/14/dhG3fmBDFwtvNFk596Lx.jpg)
/rtv/media/media_files/2025/01/25/04VYjsHY5EdZmBVroMNo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-14T160322.184.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T164352.038.jpg)