ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాలు.. పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
త్వరలోనే ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు.
Telangana: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం
అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న వేళ.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆక్రమణల వెనుక ఎవరున్నా కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Ponnam Prabhakar: స్థానిక ఎన్నికలకు బ్రేక్.. మంత్రి పొన్నం సంచలన ప్రకటన!
TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఈ రోజు జరిగిన సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పొన్నం మాట్లాడుతూ.. కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. కులగణనపై తమకు చిత్తశుద్ధి ఉందన్నారు.
Runa Mafi: రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్!
సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారికోసం నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు.
Ponnam Prabhakar: ప్రతిపక్షాలు చెప్పినట్లు నేను ఆడిపాడను.. కౌశిక్ రెడ్డికి పొన్నం కౌంటర్!
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లు తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడే, పాడుమంటే పాడే గొంతు తనది కాదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సెటైర్స్ వేశారు.
Ponnam Prabhakar: మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్!
గతంలో టూరిజం మంత్రిగా పనిచేసిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి తీసుకురాలేదంటూ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలన్నారు.
ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కోమటిరెడ్డి, పొన్నం
నల్లగొండ బస్ స్టాండ్ లో నూతన బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు ఆ బస్సులో ప్రయాణించారు.
Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
TG: త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తాం అని అన్నారు.
/rtv/media/media_files/gFKJhEqSgrSCrRkB95ea.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-36-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ponnam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ponnam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-34-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-Komatireddy-.jpg)