KCR : నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు.
ఢిల్లీ భూకంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఢిల్లీకి వచ్చిన హేమంత్ సోరెన్ ఎక్కడున్నారన్న సమాచారం లేదు. అతని చార్టర్డ్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ఉంది. అతని సిబ్బందిలో చాలా మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.
భారత్ లో మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇక పై ఎన్నికలు జరగవని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటేయాలని కోరారు. మోడీ ఈసారి ప్రధాని అయితే మాత్రం దేశంలో నియంతృత్వమే రాజ్యం ఏలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
షర్మిల మాటలకు విలువ లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని..కానీ ఇప్పుడు ఆమె ఏపీలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆమె రాజకీయానికి అర్థం లేదని విమర్శించారు.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. వ్యాపారాల కోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తు ధర్మం హాట్ టాపిక్. నిన్నటివరకూ ఒకరితో ఒకరు కలిసి కనిపించిన పవన్-బాబు మధ్యలో తాజాగా గ్యాప్ కనిపిస్తోంది. టీడీపీ-జనసేన మధ్యలో మంటకు బీజేపీ నిప్పు ఉందా అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చగా ఉంది. దీనిపై అనాలసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో నితీశ్ చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసింది.
పిఠాపురం టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక మీటింగ్లో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ తమను అస్సలు లెక్క చేయడం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తమతో పొత్తు ఉన్నా మీటింగ్లకు పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.