Plane Crash : భర్త బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం లండన్ వెళ్తూ.. అనంతలోకాలకు
ఆమె తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. లండన్లో ఉన్న తన భర్తను కలిసేందకు బయలు దేరింది. విమానం గాల్లో ఎగిరిన కొన్ని నిమిషాలకే అనంతలోకాలకు చేరుకుంది.
ఆమె తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. లండన్లో ఉన్న తన భర్తను కలిసేందకు బయలు దేరింది. విమానం గాల్లో ఎగిరిన కొన్ని నిమిషాలకే అనంతలోకాలకు చేరుకుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవత్ గీత మాత్రం చెక్కు చెదర్లేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవత్గీత పై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత భద్రతా నియమాలను పాటించడం మరింత ముఖ్యంగా మారింది. 27000 mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలను విమానంలో తీసుకెళ్లకూడదు. ఇ-సిగరెట్లు, వేప్ పరికరాల వినియోగం కూడా కొన్ని విమానాల్లో నిషేదం. వీటిలో స్మార్ట్ బ్యాగులు ఉన్నాయి.
ప్రాణం ఎప్పుడు, ఎలా పోతుందో చెప్పలేం. ఇటీవల కాలంలో జరిగిన ఇన్సిడెంట్సే నిదర్శనం. ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పులో 26 మంది టూరిస్టులు, బెంగళూరులో జూన్ 4న తొక్కిసలాటలో 11మంది అభిమానులు, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రయాణబీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా? లేదా?, విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏంటి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.
ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్లో కూలిపోయింది.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 242 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు చనిపోయినవారందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.
గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. 250కి పైగా ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమాన కాలిపోవడంతో అందులో ఉన్న కొందరు ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.