Phone Tapping: తెలంగాణలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సాగించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేటికి ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానం ఉందన్నారు.
/rtv/media/media_files/2026/02/10/fotojet-3-2026-02-10-16-57-55.jpg)
/rtv/media/media_files/2025/12/24/cm-revanth-2025-12-24-17-11-29.jpg)
/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t072654-2026-02-04-07-27-19.jpg)