పల్నాడులో జంట హ*త్యలు వేటకొ*డవళ్లతో న*రికి..! | Guntur News | Double Mu*rders in Palnadu | RTV
AP Crime: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య!
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర ఒకరిని, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్ప్లాంట్ దగ్గర మరొకరిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. వీళ్లిద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో ఈ హత్యలు దుమారం రేపుతున్నాయి.
palnadu : పల్నాడు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం..స్పాట్ లో 30మంది!
ఏపీలోని పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న భారీ వాటర్ పైప్లైన్ను ఢీకొట్టింది.
CM Chandrababu : పల్నాడు గడ్డపై వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
పల్నాడు జిల్లా మాచర్ల సభలో సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ... పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Palnadu Crime : పల్నాడులో ఘోరం...పురుగు కుట్టిందని ఆసుపత్రికి వెళ్తే.. వివాహిత ప్రాణాలు తీసిన వైద్యులు
ఏపీలోని పల్నాడు జిల్లా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ నర్సింగ్ హోమ్లో వైద్యం వికటించడంతో వివాహిత మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో పాటు ఆసుపత్రి పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
BIG BREAKING: నర్సాపూర్ ట్రైన్లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ జరిగింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఎక్స్ప్రెస్ రైల్లోకి చొరబడిన దొంగల ముఠా మహిళల మెడలోని 68 గ్రాముల బంగారాన్ని దొంగలించారు.
Palnadu: ఏపీలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య.. వెంటపడి కొడవలితో నరికి..!
పల్నాడులో ఇద్దరు టీడీపీ నేతలను వేరే వర్గానికి చెందిన వారు దారుణంగా హత్య చేశారు. వెంకట్రామయ్య వర్గం వ్యక్తిపై వెంకటేశ్వర్లు దాడి చేశాడు. దీన్ని తట్టుకోలేని వెంకట్రామయ్య ప్లాన్ చేసి వెంకటేశ్వర్లు, కోటేశ్వరావులను వెంటపడి కొడవలితో నరికి దారుణంగా చంపేశారు.
Ap Crime: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఐదుగురు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇవాళ ఉయదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీలారీ గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.
/rtv/media/media_files/2025/12/22/two-killed-from-same-village-in-palnadu-district-2025-12-22-08-36-27.jpg)
/rtv/media/media_files/2025/11/10/morning-star-bus-2025-11-10-12-02-02.jpg)
/rtv/media/media_files/2025/09/20/cm-chandrababu-2025-09-20-14-59-17.jpg)
/rtv/media/media_files/2025/09/15/married-woman-dies-after-medical-treatment-is-delayed-2025-09-15-07-18-16.jpg)
/rtv/media/media_files/2025/08/27/gold-2025-08-27-09-13-01.jpg)
/rtv/media/media_files/2025/05/24/eJDoOZ0hcuhcv6U1SpzG.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)