పహల్గాం ఉగ్రదాడి.. భయంతో చైనాను ఆశ్రయించిన పాక్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్లో భయం నెలకొంది. భారత్కు భయపడి పాక్.. చైనాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాకిస్థాన్కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించినట్లు సమాచారం.
Pak-India: భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
భారత్తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.యుద్ధం ముంచుకొస్తుండగా.. ఇప్పుడు పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..
టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.
Pakistan: పాక్ పౌరులు ఇండియాలోనే ఉంటే 3 ఏళ్లు జైలుశిక్ష..
భారత్లో ఉన్న పాకిస్థానీయులు నిర్ణీత గడువులోగా వెళ్లకపోతే వాళ్లని ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.
Pakistani Ratna: కర్ణాటక CM సిద్ధరామయ్యకి పాకిస్తాన్ రత్న.. పాక్ వీదుల్లో ఓపెన్ జీప్పై ఊరేగింపు
భారత్, పాక్తో యుద్ధం చేయదన్న సిద్దరామయ్య మాటలు వివాదస్పదమవుతున్నాయి. ఆయనపై BJP లీడర్లు ఫైర్ అవుతున్నారు. సిద్దరామయ్య పాకిస్తాన్ రత్న అని BY విజయేంద్ర అన్నారు. అలా మాట్లాడినందుకు సిద్దరామయ్యను పాక్ వీధుల్లో ఓపెన్ జీప్పై ఊరేగిస్తారని ఎద్దేవా చేశారు.
Pahalgam Attack: భారత్,పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్.. అధికారులతో రాజ్నాథ్ సింగ్ ఎమర్జెన్సీ మీటింగ్!
భారత్, పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్నాథ్ సింగ్తో CDS అనిల్ చౌహన్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. తాజా పరిస్థితులపై చర్చించి.. ఎనీ టైం, ఎనీ వేర్ యుద్ధానికి సిద్ధమంటూ నేవీ, ఎయిర్ఫోర్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
Pahalgam Attack: విశాఖ వాసుల ఫోన్లలో పాకిస్తాన్ యాప్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు!
పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా హై అలర్ట్ నడుస్తోంది. తాజాగా విశాఖపట్నంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి యాప్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించగా రూ.200కోట్లు లావాదేవీలు నడుస్తున్నట్లు వెల్లడించారు. 9మందిని అరెస్ట్ చేశారు.
Nuclear Weapons: పాకిస్తాన్లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
భారత్, పాక్ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వాటిని ప్రయోగించాలంటే ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి. వీటి రక్షణ, వినియోగం మాత్రం పాక్ ఆర్మీ చూసుకుంటోంది. ఇండియా దగ్గర 172 అణ్వాయుధాలు ఉన్నాయి.
/rtv/media/media_files/2025/04/28/n6vrVxZ1AWkT9xYHBfcG.jpg)
/rtv/media/media_files/2025/04/28/2uIl9fIJKgAKxljNQMYp.jpg)
/rtv/media/media_files/2025/04/28/RjtOlVQoHLB7KFtBbmrK.jpg)
/rtv/media/media_files/2025/04/27/raaesE8jUg9aKcy5F58F.jpg)
/rtv/media/media_files/2025/04/27/e7qqG3Qw8RHzVuBonUK9.jpg)
/rtv/media/media_files/2025/03/21/mySZOpoyVcJpEV97KmU2.jpg)
/rtv/media/media_files/2025/04/27/F3ubK3om39DlsxLnRJ9K.jpg)
/rtv/media/media_files/2025/04/27/3SMnpjBV3TRuUWaQDzjr.jpg)
/rtv/media/media_files/2025/04/27/Z1earU6Tf6Nrgg00ikJH.jpg)