Pakistan: సరిహద్దుల్లో చైనా శతఘ్నులను మోహరిస్తున్న పాక్...
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలక సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన ఎస్ హెచ్-15 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ వ్యవస్థలను భారత సరిహద్దు ప్రాంతాలకు తరలించింది.
Pakistan Bomb Blast: పాకిస్తాన్లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి!
పాకిస్తాన్లో బాంబు పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దక్షిణ వజీరిస్తాన్ జిల్లా ప్రధాన కార్యాలయం అయిన వానాలోని స్థానిక శాంతి కమిటీ కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది. చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారు
Pakistan: నీతిలేని కుక్క టర్కీ.. ఇండియా సాయాన్ని మరిచి ఇప్పుడు పాక్కు ఆయుధాల సరఫరా
టర్కీలో 2023లో భారీ భూకంపం సంభవిస్తే ఇండియా సాయం చేసింది. కానీ ఇప్పుడు ఇండియా, పాక్ మధ్య గొడవలు వస్తుంటే టర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. సాయం చేసిన కృతజ్క్షత మరిచి టర్కీ పాక్ మద్దతు ఇస్తోంది. యుద్ధ సామగ్రిని, ఆరు C-130 విమానాలు అందించింది.
Pakistan : కిలో చికెన్ రూ.800, బియ్యం రూ.340.. పాకిస్థాన్ లో ఘోర పరిస్థితి
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ ధరలు మాములుగా లేవు.. కిలో చికెన్ ధర రూ.800 గా ఉంది. బియ్యం ధర కిలోరూ.340. గుడ్లు, పాలు వంటి ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి, గుడ్ల ధర డజనుకు రూ.332, పాలు లీటరుకు రూ.224గా ఉంది.
BIG BREAKING: నాలుగు ముక్కలుగా పాకిస్తాన్!
పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన జోష్యం చెప్పారు. 2025 చివరి నాటికి పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోతుందన్నారు. POKతో పాటు బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అనే ముక్కలుగా విభజించబడుతుందని అన్నారు.
Pahalgam Attack: పాక్పై దాడిచేస్తే బతకరు.. మోదీకి వార్నింగ్ ఇస్తూ ఖలిస్తానీ నేత బలుపు మాటలు!
పహాల్గాం అటాక్ నేపథ్యంలో ఖలిస్తానీ నేత పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్పై దాడిని సిక్కులు అనుమతించరన్నాడు. 20 మిలియన్ల మంది పాకిస్తాన్కు ఇటుక గోడలా రక్షణ కల్పిస్తారన్నాడు. పాక్పై అటాక్ చేస్తే మోదీ, షా ఎవరు బతకరంటూ హెచ్చరించాడు.
BIG BREAKING: పాక్కి సపోర్ట్గా కథనాలు.. బీబీసీకి కేంద్రం అభ్యంతర లేఖ
పాక్కి సపోర్ట్గా కథనాలు ప్రచురించిందని లేఖ ద్వారా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీబీసీకి లేఖ రాసింది. ఇటీవల ప్రచురించిన ఓ ఆర్టికల్లో ఉగ్రదాడికి బదులు మిలిటెంట్ దాడి అని బీబీసీ రాసింది. ఈ క్రమంలోనే అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది.
BIG BREAKING: ఇండియా పాకిస్థాన్ టెన్షన్.. ఫస్ట్ అటాక్!
పాక్తో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. ఏ క్షణమైనా పాక్పై దాడి చేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్దత, ఉగ్రవాదుల ఏరివేతపై చర్చించినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/03/15/C2WxWfB9nwMstj0i95tJ.jpg)
/rtv/media/media_files/2025/04/28/naHJxPBQw5O3gqxrHcAr.jpg)
/rtv/media/media_files/2025/04/28/noA8gQqIgqEbuMVQnpdK.jpg)
/rtv/media/media_files/2025/04/28/Ytph6S6MlLiDoqPoPZ37.jpg)
/rtv/media/media_files/2025/04/28/oCmwRitoqeXtbLuyUUGn.jpg)
/rtv/media/media_files/2025/04/28/d1eKf2PNXsCw6HluVd3I.jpg)
/rtv/media/media_files/2025/04/28/VLVOdj2B4SZHu8OCN4Px.jpg)
/rtv/media/media_files/2025/04/28/z2bOfDhMHL5FpvxJ5Ukv.jpg)
/rtv/media/media_files/2025/04/28/OYbH71Le8JR7VIKmHQqz.jpg)