MF Hussain Painting:వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. ఇందులో అంత ప్రత్యేకత ఏంటో తెలుసా?
1950ల నాటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ గ్రామ్ యాత్ర అరుదైన రికార్డు సృష్టించింది.ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో.. 13.8 మిలియన్ డాలర్లకు రూ.118 కోట్లకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోయింది.
/rtv/media/media_files/2026/04/02/raja-ravi-varma-painting-2026-04-02-16-23-04.jpg)
/rtv/media/media_files/2025/03/21/FUKEdIT9uR2m8j1l9hC3.jpg)