Pawan kalyan: సెలబ్రిటీలు దేశ భక్తులు కాదు.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్!
ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్పై హీరోలు మాట్లాడట్లేదనే విమర్శలపై పవన్ స్పందించారు. 'సెలబ్రిటీలు దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. కేవలం ఎంటర్టైన్ చేసే గుడ్ పెర్ఫార్మర్స్ మాత్రమే. అంతకు మించి సినీ సెలబ్రిటీల నుంచి దేశ భక్తిని ఆశించొద్దు' అని చెప్పారు.
Youtuber Jyoti Malhotra: పాకిస్థాన్ స్పైగా ఇండియన్ యూట్యూబర్.. మొత్తం ఆరుగురు అరెస్ట్! ఆ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్
పాకిస్థాన్ గూఢచారులు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, మరో ఆరుగురిని అరెస్టు అయ్యారు.
Aamir Khan: 'జాతీయ జెండా' DPతో అమీర్ ఖాన్ కొత్త స్ట్రాటజీ.. సోషల్ మీడియాలో #BoycottAamirKhan ట్యాగ్స్
అమీర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' సోషల్ మీడియాలో బహిష్కరణ విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ క్రమంలో అమీర్ తన సోషల్ మీడియా డీపీని జాతీయ జెండాగా మార్చడం హాట్ టాపిక్ గా మారింది. 'డ్యామేజ్ కంట్రోల్' చేయడానికి ఇదో కొత్త స్ట్రాటజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
Pakistan Spy Scandal: పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి ఇన్ఫర్మేషన్ లీక్.. హర్యానా స్టూడెంట్ అరెస్టు
హర్యానాకు చెందిన దేవేంద్ర అనే విద్యార్థి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐకి డేటా లీక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో అన్ని విషయాలను పాక్కు తెలియజేశాడని దర్యాప్తులో తేలింది. ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పోలీసులు దేవేంద్రను అరెస్టు చేశారు.
IND-PAK WAR: పాక్ తో భారత్ దౌత్య యుద్ధం.. విదేశాలకు పంపించనున్న ఎంపీలు వీళ్లే!
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమైంది. దీనికోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల ఎంపీలతో ఏర్పాటైన ఈ కమిటీ పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందుంచనుంది. ఈక్రమంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపనుంది.
Terrorists: మరో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.
'Indian Armed Forces: దేశ సైన్యం మోదీ పాదాలకు నమస్కరిస్తుంది.. డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు: VIDEO
మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
BJP: ఆపరేషన్ సిందూర్ : పాక్ ఆర్మీని టీ20 వరల్డ్కప్ వీడియోతో పోల్చిన బీజేపీ-VIRAL VIDEO
2007 టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన ఓ విజయాన్ని ఆపరేషన్ సిందూర్తో అనుసంధానిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ట్వీట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు గుప్పించింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది.
/rtv/media/media_files/2024/12/30/G8ruNgbCxgecWg4mXmbf.jpg)
/rtv/media/media_files/2025/05/17/lpoMpCjmqxQcDkUJLcRZ.jpg)
/rtv/media/media_files/2025/05/17/SWwHBQJGl7NY6Q9C1G2d.jpg)
/rtv/media/media_files/2025/05/17/WaT3nW8LfrdPPyq9dIFq.jpg)
/rtv/media/media_files/2025/05/17/nDW0ctL8NY0Nne5NU2OG.jpg)
/rtv/media/media_files/2025/05/16/MokpaOuYhFeJam2F6y9l.jpg)
/rtv/media/media_files/2025/05/16/mZopLVZJZhkDmUk3XZa8.jpg)
/rtv/media/media_files/2025/05/16/IhXyUpZnvXwFLcgtlE6m.jpg)