Telangana Jagruthi: ఏప్రీల్ 24న జాగృతి కీలక సమావేశం...పార్టీ ఆనౌన్స్ చేసే అవకాశం
రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 24.25 తేదీల్లో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ విధివిధానాల రూపకల్పనకు కవిత ప్లాన్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/03/27/kavitha-2026-03-27-16-40-33.jpg)
/rtv/media/media_files/2025/10/25/m-lc-kalvakuntla-kavitha-2025-10-25-11-54-23.jpg)
/rtv/media/media_files/2026/02/25/political-party-in-tamil-nadu-2026-02-25-07-28-36.jpg)