Condoms: మెట్రో స్టేషన్లో కండోమ్ ప్యాకెట్లు.. షాకైపోయిన ప్రయాణికులు
ఢిల్లీ మెట్రో స్టేషన్లో మాత్రం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ గేట్ వెనుక ఓ కండోమ్ బాక్స్ కనిపించింది. అది తెరిచి చూడగా అందులో చాలా కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి.
ఢిల్లీ మెట్రో స్టేషన్లో మాత్రం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ గేట్ వెనుక ఓ కండోమ్ బాక్స్ కనిపించింది. అది తెరిచి చూడగా అందులో చాలా కండోమ్ ప్యాకెట్లు ఉన్నాయి.
బీహార్లోని బీజేపీ సీనియర్ ఎంపీ సంజయ్ జైశ్వాల్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే ఆ ఏంపీ కొడుకుని చంపేస్తామంటూ బెదిరించారు.
తమిళనాడు కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగతంగా కలవనున్నారు. కరూర్ పర్యటనకు అనుమతి లభించకపోవడంతో, బాధితుల కుటుంబాలను చెన్నై సమీపంలోని మామళ్ళపురంలో ఉన్న ఓ రిసార్ట్కు రప్పించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి ఇప్పటివరకు ప్రత్యేక లోగో లేదు. ఈ లోటు తీర్చేందుకు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారిక చిహ్నాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఈ చారిత్రక విషయాన్ని ప్రకటించారు.
ప్రధాని మోదీ కాన్వాయ్ కార్లు బీహార్లో ఓ సాధారణ కారు సర్వీస్ సెంటర్లో శుభ్రం చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉండే ఆ కార్లు బహిరంగంగా అలా శుభ్రం చేయించడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్పై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన్ని 'ఉగ్రవాది'గా ప్రకటిస్తూ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫరీదాబాద్లో విషాదం చోటుచేసుకుంది. తన తల్లిని ఇంట్లో ఉంచుకోవడానికి భార్య నిరాకరించడంతో భర్త యోగేష్ సింగ్ (35) 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో మొత్తంగా 22 గుర్తింపు లేని యూనివర్సిటీలను నిర్వహిస్తున్నట్లు యూజీసీ డేటాలో తేలింది.ఇందులో తొమ్మిది యూనివర్సిటీలు ఢిల్లీలోనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అయిదు ఉన్నాయి. ఇక మిగిలినవి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరిలో