Social Media Rules: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. సోషల్ మీడియా వాడాలంటే పర్మిషన్ ఉండాల్సిందే
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారు సోషల్ మీడియా వాడాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ను తప్పనిసరి చేసింది.
బెంగళూరులో అవినీతికి వ్యతిరేకంగా లోకాయుక్త పోలీసులు బుధవారం సాయంత్రం భారీ ఆపరేషన్ నిర్వహించారు. నగరంలోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు రూ.4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం రుతుక్రమ ఆరోగ్యం ప్రాథమిక హక్కని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని ఆదేశించింది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ అయిన బారామతిలో టేబుల్ టాప్ రన్ వే ఉంది. ప్రమాదానికి టేబుల్ టాప్ రన్వేనే కారణం అనే వాదన వినవస్తోంది.
గత కొన్ని రోజుల నుంచి ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు పర్వతాలన్నీ తెల్లటి మంచు దుప్పటితో కప్పి ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో 1200కు పైగా రోడ్లు మూసివేశారు.
ఇటీవల UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్వహణ, కార్యకలపాలకు సంబంధించిన ఒప్పందం నుంచి యూఏఈ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
భారత్లో నిపా వైరల్ మరోసారి కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు 100 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. అలాగే ఆసియాలో పలు ఎయిర్పోర్టులకు హై అలెర్ట్ జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా అజీమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లి తర్వాత కొత్త కోడలు ఇంట్లోకి అడుగుపెడితే ఆ సంబరమే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లయిన తొలిరాత్రే వధువు తల్లి కావడంతో ఇరు కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.
ఎటువంటి సరైన కారణం లేకుండా రైలు ఆలస్యం చేయడం 'సేవా లోపం' కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సమృద్ధికి కలిగిన మానసిక వేదనను, నష్టపోయిన కాలాన్ని గుర్తించిన కమిషన్.. రూ.9.10 లక్షల పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది.