Local Body Elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ట్విస్ట్ చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని పలు మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ట్విస్ట్ చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని పలు మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ను డిఫాల్డ్గా అందించాలని సూచనలు చేసింది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం కింద కొత్త ఎఫ్ఆర్ఐ నమోదు చేశారు. మోసపూరిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ఇటీవల గూగుల్ తీసుకొచ్చిన నానో బనానో ఏఐ ఇమేజ్ జనరేటర్ ఫీచర్ అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి నానో బనానా ఏఐ టూల్ వాడి ఫేక్ లీవ్ను తీసుకోవడం చర్చనీయమవుతోంది.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జనవరి1న సామూహికంగా లొంగిపోతామని అప్పటివరకు సమయం ఇవ్వాలని లేఖ రాసిన మావోయిస్టు నేత, ఎంఎంసీ(మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ ఎలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అయ్యప్ప భక్తులకు భారత పౌరవిమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమ లాంటి పంటలు పండిస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.