Yojana Patel Shames Pakistan At UN Meet | UNOలో పాక్కు దిమ్మతిరిగే షాక్ | IND -PAK War Updates
Eknath Shinde : రక్తానికి రక్తంతోనే ప్రతీకారం... ఆ నా కొడుకులను మోడీ వదలడు.. ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్
ఉగ్ర దాడిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరమని; ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు దేశం పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని రక్తానికి రక్తంతో ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.
Bandi Sanjay : తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలవుతాడు: బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Indus Waters : మిస్టర్ మోదీ..సింధూలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుంది: బిలావల్ భుట్టో హెచ్చరిక
పాక్ మాజీ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో భారత్పై నోరు పారేసుకున్నారు. సుక్కూర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. తన బలహీనతను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి భారత ప్రధాని మోదీ పాక్ను నిందిస్తున్నారని భుట్టో వాపోయారు.
MLA Aminul Islam : పహల్గాం దాడి వెనుక మోదీ, అమిత్ షా కుట్ర.. అస్సాం ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు.
PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం లభించింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక మిత్ర విభూషణ పతకంతో ఆయన్ని సత్కరించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేసినందుకు మోదీకి శ్రీలంక ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.
/rtv/media/media_files/2025/04/29/gr4CmmLCule2h6VzmOTb.jpg)

/rtv/media/media_files/2025/04/26/dXcmYoE19OICaj9yv1M0.jpg)
/rtv/media/media_files/2025/04/24/S1UrYDRbgsZZR8YZEx6Q.jpg)
/rtv/media/media_files/2025/04/05/ZoZz4XSnYE0A2BXkLHcK.jpg)
/rtv/media/media_files/2025/03/13/6iAgnBxc9eqkt3KpPYS4.jpg)