Nara Lokesh: వారికి అవకాశం కల్పిస్తూ త్వరలో టెట్ నిర్వహించబోతున్నాం: మంత్రి లోకేష్
ఏపీ టెట్ ఫలితాలను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులకు, కొత్తగా బిఈడి, డిఈడి పూర్తిచేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆ తరువాత మెగా డిఎస్సీ ఉండబోతుందని వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Nara-Lokesh-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lokesh-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lokesh-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lokesh-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-62.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Nara-Lokesh-jpg.webp)