సీఐ మర్మాంగాలు కోసి చంపిన కేసు.. కానిస్టేబుల్ దంపతుల అరెస్ట్
మహబూబ్నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తేకార్ అహ్మద్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనకు కారణమైన కానిస్టేబుల్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరినీ బుధవారం సాయంత్రం పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-26T132025.313-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-84-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Murder-case-of-producer-and-real-estate-trader-Anjireddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Khammam_-Four-arrested-in-teacher-Venkatachari-murder-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-8-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/doctor-jpg.webp)