Nizamabad : అల్లుడి మీద కోపం.. వియ్యంకుడిని నరికి చంపిన వ్యక్తి!
కూతురును అన్యాయంగా పొట్టనపెట్టుకున్న అల్లుడిని చంపేందుకు వెళ్లిన వ్యక్తి అడ్డొచ్చిన వియ్యంకుడిని పట్టపగలే నరికి చంపిన ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కూతరు భవిత అల్లుడు గోవర్ధన్ కారణంగానే చనిపోయిందని కోపంతో రగిలిపోయిన సత్యనారాయణ వియ్యంకుడు నరహరిని హతమార్చాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/murder1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/murder-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-11T174610.436.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-18-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T165646.550.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T220547.870-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/knife-jpg.webp)