Moinabad drugs case : మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు...విచారణకు సిట్ ఏర్పాటు
ఇటీవల అత్యంత చర్చనీయంశంగా మారిన మెయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం 9మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
షేర్ చేయండి
అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్.. పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ టీమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
షేర్ చేయండి
ఫార్మ్ హౌస్ లో పార్టీ చిక్కులో దువ్వాడ జోడి.. | Madhuri Birthday Celebrations | Farm House | RTV
షేర్ చేయండి
Road Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం!
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైవేపై మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/30/dasari-narayana-rao-memorial-2026-05-30-14-55-53.jpg)
/rtv/media/media_files/2026/03/15/drug-party-at-former-mla-pilot-rohit-reddy-farmhouse-2026-03-15-06-49-54.jpg)
/rtv/media/media_files/2026/03/15/tpcc-chief-mahesh-kumar-goud-2026-03-15-15-55-30.jpg)
/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t104411812-2025-11-21-10-45-20.jpg)
/rtv/media/media_files/2025/08/25/moinabad-2025-08-25-10-55-35.jpg)