మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్
దళిత మైనర్ బాలిక అత్యాచార కేసులో సంచలన వెలుగు చూశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో 5సార్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని విచారణలో తేలింది. 30 FIRలు ఫైల్ చేసి.. 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు.
/rtv/media/media_files/2025/03/21/dRtksjshLZBXuzCMRURs.jpg)
/rtv/media/media_files/2025/01/14/z8XYDEr46kH7gaInZ3Iy.jpg)
/rtv/media/media_files/2024/12/03/yjINXwCOvjd2iIhGCt3K.jpg)