Operation Sindoor: నేడు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు..కదిలిన మంత్రులు
ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన యుద్ధం లో తెలుగు జవాన్ మురళీనాయక్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతదేహన్ని శనివారం రాత్రి ఆయన స్వగ్రామం కళ్లితండాకు తరలించారు. ఈ రోజు అధికారిక, సైనిక లాంఛనాలతో మరుళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి.
/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t092259-2026-02-04-09-24-36.jpg)
/rtv/media/media_library/vi/QBLAjy9EdNA/hqdefault-254910.jpg)
/rtv/media/media_files/2025/03/07/PUYkaLSa9trG9a1MrdEv.jpg)