బిజినెస్ Tourist Places : మాల్దీవులే కాదు.. ఈ దేశాలూ టూరిస్టులు లేకపోతే మునిగిపోతాయి మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకోవడంతో ఆ దేశ పర్యాటకానికి జరిగిన డ్యామేజీ తెలిసిందే. మాల్దీవులు మాత్రమే కాకుండా టూరిజం పై ముఖ్యంగా భారత టూరిస్టులపై ఆంటిగ్వా, సీషెల్స్, జమైకా, క్రొయేషియా లు కూడా ఆధారపడి ఉంటాయి. ఈ దేశాలన్నీ పర్యాటక రంగ ఆదాయంతోనే మనుగడ సాగిస్తాయి. By KVD Varma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-Maldives : భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రుల మధ్య కీలక చర్చ.. కొన్ని రోజులుగా ఇండియా, మాల్దీవుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులూ భేటీ అయ్యారు. రెండు దేశాల దౌత్య సంబంధాల మీద చర్చించారు. ఇందులో భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది అని జైశంకర్ తెలిపారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ease My Trip: మాల్దీవులు - భారత్ వివాదం నేపథ్యంలో ''ఈజ్ మై ట్రిప్'' కీలక ప్రకటన! ఇండియన్ ట్రావెల్ కంపెనీ అయినటువంటి ''ఈస్ మై ట్రిప్ '' ఓ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ''నేషన్ ఫస్ట్..బిజినేస్ లేటర్'' అనే పేరిట ఓ కీలక ప్రకటన చేసింది.జనవరి 8 నుంచే మాల్దీవులకు అన్ని ప్రయాణ బుకింగ్ లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Lakshadweep: లక్షద్వీప్ టూర్.. మార్చి వరకూ బుకింగ్స్ ఫుల్ బాస్! ఒక్కసారిగా లక్షద్వీప్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటివరకూ భారత పర్యాటకుల టాప్ ఫేవరేట్ మాల్దీవులు ఇప్పుడు ప్రిఫరెన్స్ లోనే లేకుండా పోయాయి. ఇప్పుడు అందరూ లక్షద్వీప్ వైపే చూస్తున్నారు. దీంతో మర్చి నెలవరకూ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. By KVD Varma 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Group : లక్షద్వీప్ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్! లక్ష్మద్వీప్ లోని సుహేలీ, కద్మత్ దీవుల్లో అతి త్వరలోనే తాజ్ బ్రాండెడ్ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రకటనతో లక్షద్వీప్ పర్యాటకానికి మరింత చేయూతనిస్తుందని తెలుస్తుంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives: మా దేశానికి టూరిస్టులను పంపించండి ప్లీజ్..చైనాను వేడుకుంటున్న మాల్దీవులు! మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshadweep : లక్షద్వీప్లో మరో కొత్త ఎయిర్పోర్టు కట్టే యోచనలో కేంద్రం.. లక్షద్వీప్లోని మినికోయ్ దీవుల్లో ఓ కొత్త ఎయిర్పోర్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచినస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ అలాగే వాణిజ్య అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lakshdweep: లక్షద్వీప్లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ ప్రారంభం..! లక్షద్వీప్లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ మంగళవారం నుంచి జరగనుంది.నిర్లవణీకరణ ప్రక్రియను మొదలుపెట్టాలన్న భారత్ కోరిక మేరకు తాము గత ఏడాది నుంచి లక్షద్వీప్లో ఉన్నామని అక్కడ పనులు ప్రారంభించబోతున్నామని భారత్లో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చెప్పింది. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Issue Row:మాల్దీవుల అధ్యక్షునిపై అవిశ్వానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం భారత్తో మాల్దీవుల గొడవ ఆదేశ అధ్యక్షుని నెత్తి మీదకు వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ మీద అవిశ్వాసానికి పిలుపునిచ్చింది ప్రతిపక్షం. భారత్ మీద మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల మహ్మద్ మొయిజ్జూపై ఒత్తిడి నెలకొంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maldives: మాల్దీవుల లొల్లి.. వాళ్లను తిట్టిపోస్తున్న సినీ స్టార్స్ మాల్దీవులకు చెందిన మంత్రి వ్యాఖ్యలపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం 'ఇండియాను కించపర్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు. భారత్ నుంచి మాల్దీవులకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. అలాంటిది మీరు మమ్మల్ని అవమానిస్తారా' అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Issue:మాల్దీవుల దేశ రాయబారికి నోటీసులు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ మాల్దీవులకు మరో షాక్ తగిలింది. ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలను భారతదేశం సీరియస్గా తీసుకుంది. దీంతో ఆ దేశ రాయబారికి భారత కేంద్ర విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది. వెంటనే వచ్చి కలవాలని చెప్పింది. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Maldives Ministers suspended:మోడీ ఎఫెక్ట్..ఆ ముగ్గురు మంత్రులూ సస్పెండ్ ప్రధానమంత్రి మోడీపై అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా దుమారం లేపుతున్నాయి. భారతదేశంలో దాదాపు అందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. బాయ్కాట్ మాల్దీవులు హ్యాట్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది ఆ దేశ ప్రభుత్వం. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn