Telangana politics : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..కేటీఆర్తో కోమటిరెడ్డి సమావేశం
అధికార పార్టీకి చెందిన కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష నేత కేటీఆర్తో సుదీర్ఘంగా చర్చించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో కేటీఆర్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్పై కూర్చుని లంచ్ చేశారు.
షేర్ చేయండి
సీఎం రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బీజేపీ |MLA Payal Shankar On Cm Revanth Reddy |RTV
షేర్ చేయండి
MLA Payal Shankar : అన్నీ అమ్ముకొని రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ
హెచ్సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది.హెచ్సీయూకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా తమను అరెస్ట్ చేయడం పై బీజేపీ ఎమ్మెల్యేలు రేవంత్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/03/24/ktr-2026-03-24-18-32-29.jpg)
/rtv/media/media_files/2025/04/01/ChNhz8MsCdYjAxvMkLnf.jpg)