Palghar Tribal Woman: దారుణం.. రూ.3 లక్షలకు గిరిజన యువతి అమ్మకం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల గిరిజన యువతిని రూ.3 లక్షలకు అమ్మారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 20 ఏళ్ల గిరిజన యువతిని రూ.3 లక్షలకు అమ్మారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్లో పునర్వ్యవస్థీకరణ గందరగోళానికి దారితీసింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను పక్కన పెట్టి అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్తో జతకట్టింది.
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గడియారం, రూ.4, చేతి రుమాలు దొంగతనం చేసిన ఓ కేసులో 51 ఏళ్ల తర్వాత నిందితుడు నిర్దోషిగా తేలాడు. 1974లో జరిగిన ఈ దొంగతనం కేసులో సరైన ఆధారాలు లేక పుణె కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది.
వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో పాల వ్యాపారం చేద్దామని ఆ రైతు రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఇద్దరు వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చి ఆవులు కొన్నాడు. అయితే వడ్డీ వ్యాపారులు రోజుకు రూ.10 వేల చొప్పున వడ్డీ వేయడంతో అది కాస్తా రూ.74 లక్షలకు చేరుకుంది.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ట్విస్ట్ చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని పలు మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దాన్ని పంచుకునే క్రమంలో వారి మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. దాంతో ఆ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్కు చేరింది. ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్కు లేట్ వచ్చిందనే కారణంలో ఓ టీచర్ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మ-ృతి చెందడం కలకలం రేపింది.
మహారాష్ట్రలోని నాసిక్లో విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ బస్టాండులో ఫ్లాట్ఫామ్పై నిల్చున్న ప్రయాణికులపై ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. ఆ బాలికతో చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.