TG Elections Notification: తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని వెల్లడించారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సమారు 4 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను GHMCలో విలీనానానికి ఆమోదించారు.
మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని.. డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది.
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. అమెరికా వీసా రావడం లేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మధురానగర్ పీఎస్ పరిధిలోని కమాన్గల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
తిరుమల ప్రసాదంపై రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది నెటిజెన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై తాజాగా శివజ్యోతి స్పందించారు.
హైదరాబాద్లోని అంబర్పేట్లో తీవ్ర విషాదం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కొడుకు ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందడం కలకలం రేపింది. రెండ్రోజుల క్రితమే వీళ్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక పార్టీలో గెలవడం, మరో పార్టీలో చేరడం. పార్టీ అధికారం కోల్పోతుందంటే అధికార పార్టీలో చేరడం ఇవన్నీప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీసే చర్యలు. వీటిని అరికట్టేందుకు, ఎన్నికైన ప్రభుత్వాలకు స్థిరత్వాన్నిచేకూర్చేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టాన్ని తీసుకొచ్చారు.