Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. శివశంకర్ వెనుక కూర్చున్న టామీ ఎక్కడ?
రికార్డ్ అయిన వీడియోల్లో బైకుపై శివశంకర్ తో పాటు మరో వ్యక్తి కూడా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను శివశంకర్ స్నేహితుడు స్వామి అలియాస్ టామీ అని సమాచారం.
రికార్డ్ అయిన వీడియోల్లో బైకుపై శివశంకర్ తో పాటు మరో వ్యక్తి కూడా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అతను శివశంకర్ స్నేహితుడు స్వామి అలియాస్ టామీ అని సమాచారం.
కర్నూలు బస్ ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. బస్ ప్రమాదానికి కారణమైన బైకర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. తప్పించుకునే వీలు లేక ఎక్కడి వాళ్ళు అక్కడే మంటలకు ఆహుతి అయిపోయారు. ఓ తల్లి బిడ్డను హత్తుకుని కాలిపోయిన దృశ్యం అందరినీ కలిచి వేసింది.
మరో ప్రయాణికుడు తరుణ్ పని పూర్తి కానందునే బస్సు ఎక్కలేదు. దీంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి చెందిన తరుణ్ .. బెంగళూరులో నేవీ విభాగంలో లెఫ్ట్నెంట్ కమాండర్గా పనిచేస్తున్నాడు.
కర్నూలు శివార్లలోని చిన్న టేకూరులో జరిగిన బస్సు ప్రమాదంపై ఫోర్సెనిక్ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. బస్సు లగేజీలో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగి..భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందని గుర్తించారు.
ఈరోజు తెల్లవారు ఝామున జరిగిన వ్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అందరినీ కలిచి వేసింది. దీనిపై ఇప్పటికే పూర్తి వివరాలు తెలిశాయి. అయితే ఇందులో ఒక మృతదేహాన్ని గుర్తుపట్టలేకపోయారు. దీని కోసం ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
కర్నూల్ జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం రెండు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిబూడిదైపోయారు.