BIG BREAKING: హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా ఈ-కారు రేస్ ఇష్యూలో కేటీఆర్ పై కేసు నమోదు చేయడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ప్రపంచంలో ఇంత వరెస్ట్ కేసు ఇంకొకటి ఉండదన్నారు. రేవంత్ అసమర్థత వల్లే తెలంగాణకు వచ్చే వందల కోట్ల రాబడి ఆగిపోయిందని మండిపడ్డారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ స్కామ్పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో అరెస్ట్ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు హబ్ గా హైదరాబాద్ ను నిలబెట్టేందుకు రేస్ నిర్వహించామని చెప్పారు.
కేటీఆర్ను అరెస్టు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రాత్రికి లేదా శుక్రవారం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ అరెస్టవుతారనే వార్తలతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు.
కేటీఆర్ అరెస్ట్..ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. ఏసీబీ కేసు ఫైల్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? రూ.55 కోట్లు ఎవరు, ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వమే రూ.200 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో
ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ వాళ్లు సర్కార్ నడుపుతలేరు సర్కస్ నడుపుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫార్ములా వన్ ఈ-కార్ రేస్పై చర్చ పెట్టడానికి దమ్ములేక రేవంత్ పారిపోతున్నాడని మండిపడ్డారు. రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు రేవంత్ పత్తాలు ఆడుతాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు.
ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అర్వింద్కుమార్, మరికొంతమందిపై కేసు నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వీరికి నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.