కొండా సురేఖపై నాగార్జున కేసులో బిగ్ట్విస్ట్.. కోర్టు కీలక ఆదేశాలు
కొండా సురేఖపై నాగార్జున కేసుకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు తన వాదనలు వినిపించారు. దీంతో కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని నాగార్జునకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.
/rtv/media/media_files/a2FnFYiLH08jEBX1lYkJ.jpg)
/rtv/media/media_files/Tvqpz9VVsL8C66HsVwW6.jpg)
/rtv/media/media_files/hgAvyzHsKfJUYYtfWyNn.jpg)
/rtv/media/media_files/EptLQKuFG2qzOgBwJGr8.jpg)