పదేళ్ల క్రితం కూడా ఇలానే వార్తల్లో నిలిచిన కొండా సురేఖ.. అప్పుడు ఏమైందంటే?
కొండా సురేఖ 2009-14 మధ్యలో కూడా నిత్యం వార్తల్లో నిలిచారు. జగన్ కోసం మంత్రి, ఎమ్మెల్యే పదవులను ఆమె త్యాగం చేశారు. తెలంగాణ ద్రోహి అన్న ఆరోపణలను ఆ సమయంలో ఎదుర్కొన్నారు సురేఖ. ప్రస్తుతం సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.
/rtv/media/media_files/tFJsIPh9JGM1ER7g4Qpy.jpg)
/rtv/media/media_files/4YmD7NZew4qDo83qcYyC.jpg)
/rtv/media/media_files/ARZrJZkTJcZ9YRYgDDW6.jpg)
/rtv/media/media_files/0XiDR8CgjFAOEl55MDgL.jpg)
/rtv/media/media_files/6woSkV9tyZrdqXKBerks.jpg)