క్రైం ఎంతకు తెగించావ్రా.. తన కంటే ఎక్కువ కల్లు గీస్తుండని.. పురుగుల మందు కలిపాడు! తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని ఓ గీత కార్మికుడు మరో గీత కార్మికుడిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఏకంగా అతను గీసే కల్లులో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Krishna 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Love Marriage : ఎంతకు తెగించావ్రా .. లవ్ మ్యారేజ్ చేసుకుని చివరికి.. ! ప్రేమ పెండ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య తన తల్లి దండ్రులతో కలిసి దీక్షకు దిగిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కలకోటకు చెందిన చేవల పూజితకు, బ్రాహ్మణపల్లికి చెందిన గోపీకృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూర్తి స్టోరీ లోపల కోసం చదవండి. By Krishna 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG: తెలంగాణలో మరో దారుణం.. వేరే వ్యక్తితో పొలాల్లో కనిపించిన తల్లి.. చూసి తట్టుకోలేక కొడుకు ఏం చేశాడంటే!? భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నిమ్మలగూడెం బండి సుజాత డెత్ మిస్టరీని పోలీసులు ఛేధించారు. సుజాత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్తో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె కొడుకు పవన్ గొంతుకు తాడి బిగించి చంపినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: మిర్చితోటలో కోటీశ్వరుడి మృతదేహం.. తాళ్లతో కట్టి, కొట్టి చంపి! హైదరాబాద్కు చెందిన బొల్లు రమేష్ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్దేనని పోలీసులు నిర్ధారించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాద్రిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కన్నబిడ్డల్ని చం*పి.. తల్లి ఆ*త్మహ*త్య || Khammam Mother Ki*ll*ed Children Incident || RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఎంత పని చేశావమ్మా.. భర్తను పోలీసులు తీసుకెళ్లారని ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరినీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది. By Krishna 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: వీడని మిస్టరీ..ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కు సంజయ్ కేసు! ఖమ్మం యువకుడు సంజయ్ మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తొంభై శాతం విచారణ పూర్తిచేశామంటున్న పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును చేధించేందుకు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By srinivas 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam: చుట్ట తాగుతూ నిద్రలోకి.. ఖమ్మంలో వృద్ధుడు సజీవ దహనం! ఖమ్మంలో వృద్ధుడు చుట్టు తాగుతూ నిద్రలోకి జారుకోవడంతో సజీవ దహనం అయ్యాడు. అనారోగ్యంతో కదల్లేక మంచానికే పరిమితం అయి ఉన్న వృద్ధుడు చుట్ట తాగుతూ నిద్రలోకి వెళ్లాడు. దానికి ఉన్న నిప్పు రవ్వలు బట్టలకు అంటుకోవడంతో మంటలు చేలరేగి కాలిపోయి ఆ వృద్ధుడు మృతి చెందాడు. By Kusuma 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సంజయ్ మర్డర్ మిస్టరీ..వాట్సాప్ చాటింగ్లోషాకింగ్ విషయాలు | Khammam Sanjay Whatsapp Chatting | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn