Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో విషాదం..ఆటోనుంచి పడి విద్యార్థిని మృతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని ఎస్సీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఎనిమిదో తరగతి చదువుతున్న సంగీత అనే బాలిక ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో జిల్లాలో విషాదం నెలకొంది.
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2026/01/26/fotojet-10-2026-01-26-17-11-45.jpg)
/rtv/media/media_files/2024/12/26/TMXwwp6ceh64vsuRF72W.jpg)