అలా అడిగినందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్రాజు
వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు.
నేరస్తుడికి మరణశిక్ష పడాలి: చంద్రబాబు ఆగ్రహం
కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు.
పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి!
AP: బద్వేల్లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
/rtv/media/media_library/vi/4BaOqppPvAI/hq2.jpg)
/rtv/media/media_library/vi/EjGBU6JTEQY/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/21/tOWfjR7hJWLanRlFVK5W.jpg)
/rtv/media/media_files/2024/10/20/CDUkyDWbGkjuiOdexZjU.jpg)
/rtv/media/media_library/vi/eV3RwhE2DjM/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Crime-Breaking-.jpg)
/rtv/media/media_library/vi/_LZnJdYTFP4/hq2.jpg)