Pawan Kalyan: మమ్ముల్ని పవన్ కల్యాణే కాపాడాలి.. జనసేన ఆఫీసుకు బాధితులు.. అసలేమైందంటే?
మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెంకు చెందిన పలు రైతులు ఈ రోజు జనసేన కార్యాలయానికి వచ్చాయి. చిరుత చనిపోయిన కేసులో అన్యాయంగా తమ వారిని అధికారులు ఇరికించారని వారు వాపోయారు. డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుని తమను కాపాడాలని వినతిపత్రం అందించారు.
/rtv/media/media_files/2025/04/21/ZgiKcUFyLBew63qIjXsA.jpg)
/rtv/media/media_files/2025/01/21/Dm1rvDyLq24WkpgsSueK.png)
/rtv/media/media_files/rziY41TZ8ZYVZofkN6Qf.jpg)
/rtv/media/media_files/U05RF6duwTFQLumMlg13.jpg)