Janasena MLA: బై ఎలక్షన్ కోసం నన్ను చంపేందుకు కుట్ర.. జనసేన ఎమ్మెల్యే సంచలనం!
బై ఎలక్షన్ కోసం తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలు తన చావును కోరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక MLAగా తనకు గౌరవం ఇవ్వాలంటూ ఎమోషనల్ అయ్యారు.
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t085457156-2025-12-04-08-55-22.jpg)
/rtv/media/media_files/2025/05/01/sy1kutNnRC2ggEQx5K2u.jpg)
/rtv/media/media_files/2025/03/24/mqaDQP8HQEqE0rXn1BpD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T230235.028.jpg)