మొదటిసారి యుద్ధంపై నోరు మెదిపిన మోదీ.. ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి.. కీలక చర్చలు!
ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు ఫోన్ చేసి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు. ఇరాన్లోని మౌలిక వసతులపై జరిగిన దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు నేతల మధ్య జరిగిన తొలి సంభాషణ ఇది.
/rtv/media/media_files/2026/04/07/fotojet-3-2026-04-07-15-56-27.jpg)
/rtv/media/media_files/2026/03/21/irans-pezeshkian-2026-03-21-16-56-45.jpg)