Pakistan : హోటళ్లు సీజ్, మార్కెట్లు, బస్టాప్ లు క్లోజ్.. గల్లీల్లో వేల మంది సైనికులు.. పాక్ లో అసలేం జరగబోతోంది?
అమెరికా ,ఇరాన్ దేశాల మధ్య జరగబోయే రెండో విడత శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందనే వార్తల నేపథ్యంలో, పాక్ యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ,రావల్పిండి నగరాల్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
/rtv/media/media_files/2026/04/19/pakistan-2026-04-19-19-47-43.jpg)