BIG BREAKING: చైనాలో ఘోర ప్రమాదం.. 82కు చేరిన మృతుల సంఖ్య
చైనాలోని లియుషెన్యూ బొగ్గు గనిలో చోటుచేసుకున్న భారీ పేలుడు తీవ్ర విషాదం నింపింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటిదాకా 82 మంది కార్మికులు మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
చైనాలోని లియుషెన్యూ బొగ్గు గనిలో చోటుచేసుకున్న భారీ పేలుడు తీవ్ర విషాదం నింపింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటిదాకా 82 మంది కార్మికులు మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల భూమిపై వేడి రోజురోజుకు పెరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మధ్య అమెరికా దేశమైన హోండురాస్లో రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. సాయుధ దుండగులు జరిపిన ఈ దాడిలో ఆరుగురు పోలీసులతో సహా మొత్తం 25 మంది మృతి చెందారు.
ఆరేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులు ప్రపంచవాప్తంగా చాలావరకు తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం సింగపూర్లో మరోసారి కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది.
పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన 'JF-17 థండర్' ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అఫ్ఘానిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. కనీస తిండి, అత్యవసర వైద్య ఖర్చులు లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. చివరికి నిరుపేద కుటుంబాలు కూటి కోసం తమ బిడ్డలను అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుపై అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.