Olympics Badminton : ఇద్దరు భారత్ ఆటగాళ్ల మధ్య నాకౌట్ పోటీ.. బ్యాడ్మింటన్ లో విచిత్ర స్థితి!
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు విచిత్ర పరిస్థితి. ఈరోజు జరగనున్న బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ నాకౌట్ రౌండ్లో ఇద్దరు భారతీయులు తొలిసారిగా ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. అంటే ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా మెడల్ రేసులో ఉంటారు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు