Indian Army: 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఆపరేషన్ సిందూర్ గురించి త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదుల అంతానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.
India-Pakistan: రేపే భారత్-పాక్ చర్చలు.. కాల్పుల విరమణ కొనసాగుతుందా ?
సోమవారం భారత్-పాకిస్థాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగబోయే ఈ చర్చలకు ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు గురించి చర్చలు జరపనున్నారు.
BIG BREAKING: BIG BREAKING: భారత్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి..ఖండించిన రక్షణ శాఖ
కాల్పులు విరమణ జరిగింది కానీ...ఉగ్రవాదుల దాడులు మాత్రం ఆగలేదు. భారత్ లో తాజాగా మరో ఉగ్రదాడి జరిగింది. జమ్మూలోని నాగ్రోట దగ్గర సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.. ఇద్దరు టెర్రరిస్టులను చంపారనివార్తలు వచ్చాయి. అయితే దీనిని రక్షణ శాఖ ఖండించింది.
Sofiya Qureshi: కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయింది : సోఫియా ఖురేషి
పాకిస్తాన్ చేసిన అన్ని ప్రచారాలు అబద్ధమని, భారత ఆర్మీ సీనియర్ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
Bomb Threat: ఆ స్టేడియాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న హోల్కర్ స్టేడియాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు చేపట్టగా ఎలాంటి వస్తువులు కనిపించలేదు. ఇలా బెదిరించినవాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
India: భారత్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి ఉగ్రదాడి జరిగితే ..?
భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి మళ్లీ ఎప్పుడైన భారత్లో ఉగ్రదాడి జరిగితే.. దాని దేశంపై చేస్తున్న యుద్ధంగానే భావిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీనికి భారత్ కూడా వెంటనే స్పందించి చర్యలకు దిగుతుందని స్పష్టం చేసింది.
IND-PAK WAR: పాక్ అబద్ధాలపై భారత ఆర్మీ సంచలన వీడియో-VIDEO
భారత పౌరులపై దాడులు చేయడం లేదని పాక్ అబద్ధాలు ఆడుతోంది. వీటిని తిప్పికొడుతూ భారత ఆర్మీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. జమ్మూకశ్మీర్లో శంభూ దేవాలయాన్ని పాక్ ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది.
IND-PAK WAR: పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల గురించి వివరించారు. పాక్ దాడులను తిప్పికొడుతున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/05/11/xBAXwxG7CPp74w2S96Ry.jpg)
/rtv/media/media_files/2025/05/11/8zGDnGp1QB4r8xGnQQEx.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/05/10/I7f60e9BVSQob1pCuuM6.jpg)
/rtv/media/media_files/2025/05/10/gPXVbgF6h4yYvqfBUXlF.jpg)
/rtv/media/media_files/2025/05/10/1NXluTyXamNLKtyAXtJi.jpg)
/rtv/media/media_files/2025/05/10/nEfxhzjN3lOq9zvfb7Sk.jpg)
/rtv/media/media_files/2025/05/10/ow5lRg542uUl33hc25Id.jpg)