India Hits Back : ఇది చాలా అన్యాయం...ట్రంప్ టారీఫ్ లపై భారత్ మండిపాటు
అన్నట్టుగానే అమెరికా అధ్యక్షుడు భారత్ పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇంత అన్యాయం మరెక్కడా ఉండదంటూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
అన్నట్టుగానే అమెరికా అధ్యక్షుడు భారత్ పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇంత అన్యాయం మరెక్కడా ఉండదంటూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
బారత్పై అమెరికా విధించిన పన్నులు 50శాతానికి చేరింది. ఈ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి.
ట్రంప్ బెదిరింపులపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు. ఈ అంశంలో ప్రధాని మోదీ చేతులు కట్టేశారంటూ ఎక్స్లో సెటైర్లు వేశారు.
మొహాలిలోని ఆక్సిజన్ ఫిల్లింగ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ఫేజ్ 9లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఇన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగిన బంగ్లాదేశ్..పాకిస్తాన్, చైనాలకు షాక్ ఇచ్చింది. ఎంతైనా ఇండియానే మా ఫ్రెండ్ అంటూ దెబ్బేసింది. ఆ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది.
రష్యా నుంచి అమెరికా యురేనియం తదితరాలు దిగుమతి చేసకుంటుందని భారత్ ఆరోపించింది. దీనిపై అమెరికా అధ్యక్షుటు ట్రంప్ నాకేం తెలియదు అంటూ తప్పించుకున్నారు. పైగా భారత్ పై అదనపు టారీఫ్ లగురించి నేనేమీ చెప్పలేదే అంటూ బుకాయించారు.
జార్ఖండ్లోని గుమ్లాలో బుధవాం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు పిఎల్ఎఫ్ఐ కమాండర్ మార్టిన్ కెర్కెట్టాను హతమార్చాయి. అతనిపై రూ. 15 లక్షల రివార్డు కూడా ఉంది. మార్టిన్ నుండి ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
భారత్ విషయంలో సొంత పార్టీ నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకత ఎదురైంది. భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దంటూ నిక్కే హేలీ ఆయనను హెచ్చరించారు. చైనాకు లేని రూల్ భారత్ కు ఎందుకని ఆమె ప్రశ్నించారు.
భారత్-పాక్ బోర్డర్లో హై టెన్షన్ నెలకొంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దాదాపుగా 15 నిమిషాల పాటు కాల్పులు జరిపిందట. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది.