భారత్ ను టచ్ చేస్తే... చంపేస్తాం కొడకా | Israel Serious Warning To Pakistan | Ind vs Pak | RTV
Pahalgam Attack: తల్లి ఇండియా.. పసి పిల్లలు పాకిస్థాన్: అటారి సరిహద్దులో కన్నీటి కథ!
పహల్గాం అటాక్ నేపథ్యంలో అటారి సరిహద్దు వద్ద ఓ భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. పాక్ పౌరులు తరలివెళ్తుండగా ఓ తల్లికి ఇండియా, ఆమె ఇద్దరు పిల్లలకు పాక్ పాస్ పోర్టులున్నాయి. దీంతో తల్లిని వీడలేక పిల్లలు, పిల్లలను వీడలేక తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.
BCCI : పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఐసీసీకి సంచలన లేఖ!
పాక్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడదని బీసీసీఐ వెల్లడించగా తాజాగా ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్, పాకిస్తాన్లను ఒకే గ్రూపులో ఉంచకూడదని ఐసీసీని కోరింది. దీని కారణంగా భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ దశ మ్యాచ్లలో తలపడవు అన్నమాట.
BIG BREAKING : ఇకపై పాకిస్తాన్తో ఎలాంటి మ్యాచ్లు ఉండవు : బీసీసీఐ
బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఐసీసీ కారణంగానే పాక్తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.
బాబర్ ముందు కోహ్లీ పిల్ల బచ్చా.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ !
ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. బాబర్ ఆజమ్తో పోల్చొద్దని .. కోహ్లీ జీరో అని వాఖ్యనించాడు.
IND vs PAK : ఇండియా vs పాకిస్థాన్ .. త్వరలో ఏకంగా మూడు మ్యాచ్లు!
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేసిన క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఆసియా ఖండంలోని జట్ల మధ్య జరిగే ఆసియా కప్ ఈ ఏడాది జరగబోతోంది.
Ind Vs Pak: ప్రియురాలితో దొరికిపోయిన హార్ధిక్ పాండ్యా.. గ్రౌండ్లోనే ఫ్లయింగ్ కిస్లతో రచ్చ రచ్చ (వీడియో)!
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్లో హార్ధిక్ పాండ్యా ప్రేయసి జాస్మిన్ వాలియా సందడి చేశారు. ఫ్లైయింగ్ కిస్లు ఇస్తూ రచ్చ రచ్చ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
IND VS PAK: కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశా.. అలా జరగకూడదని ప్రార్థించాను: అక్షర్ పటేల్
భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీపై అక్షర్ పటేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ సెంచరీ కోసం ఎన్నో లెక్కలు వేశానని అన్నాడు. బ్యాటు అంచును తాకుతూ బాలు దూసుకెళ్లకూడదని తాను ప్రార్థించినట్లు పేర్కొన్నాడు.
/rtv/media/media_files/2025/04/27/aBeHpKWgfo6kgl2MoAu9.jpg)
/rtv/media/media_files/2025/04/25/2AKrOPAqw0ea86YmfVPM.jpg)
/rtv/media/media_files/2025/04/24/HwJVktp0ftrB8kGVwNrh.jpg)
/rtv/media/media_files/2025/03/03/h2xjd0whCszCuE0PLtjI.jpg)
/rtv/media/media_files/2025/02/27/a9E0M1MDKbUo0OUO3OqQ.jpg)
/rtv/media/media_files/2025/02/25/oV5w0EHwy4bs4B80JpSl.jpg)
/rtv/media/media_files/2025/02/25/7cg5TWcTe8Xyi4Gy6C6e.jpg)