Hyderabad Crime News: రంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 300 కిలోలు స్వాధీనం
రంగారెడ్డిలో అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకు వస్తుండగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.కోటి ఉంటుంది. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
High Tension in Mailardevpally | సంచిలో శవం మైలార్దేవ్పల్లిలో టెన్షన్ | De*ad Body In Bag | RTV
సైబర్ స్కామర్ల వలలో హైదరాబాద్ డాక్టర్.. రూ.11 కోట్లకు టోకరా..!
సైబర్ స్కామర్ల వలలో మరో వ్యక్తి చిక్కుకున్నాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన 50 ఏళ్ల డాక్టర్ నుంచి రూ.11.11 కోట్లు కాజేశారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ డబ్బును 34 విడతలుగా దోచేశారు.
బర్త్ డేకి పిలిచి ఏంచేశారో చూడండి.! | Man K**illed His Friend In Birthday Party At Manikonda | RTV
HyderaBad: సెలున్ షాప్లో శానిటైజర్ తాగి అమ్మాయి మృతి..
హైదరాబాద్ మీర్పోట్లోని టీచర్స్ కాలనీలో దివ్య అనే అమ్మాయి సెలున్ షాప్లో శానిటైజర్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. సెలున్ ఓనర్ మురళి..దివ్యపై అత్యాచారయత్నం చేయగా ఆమె కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన దివ్య శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది.
/rtv/media/media_files/2025/02/20/uqp7Uv1mdRu67cn0D7S9.jpg)
/rtv/media/media_files/2024/12/11/oKIWYqYxBacEQSVw6tVD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)