ఈ అలవాట్లే నిద్రకు ఆటంకాలు
ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News
ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News
వాటర్ తాగిన వెంటనే టాయిలెట్ వస్తుంటే డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య ఉన్నవారికి కూడా పదే పదే టాయిలెట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీరితో పాటు డయాబెటిస్ ఉన్నవారికి కూడా మూత్రం వస్తుందని నిపుణులు అంటున్నారు.
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల జలుబు తగ్గుతుందని, ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.వెబ్ స్టోరీస్ | Latest News
ఉప్పును లిమిట్లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువగా తీసుకున్నా.. ఎక్కువగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు. రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భోజనం చేసిన వెంటనే పెద్ద మొత్తంలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ ఎంజైమ్లు పలుచన అవుతాయి. దీంతో కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.
అధిక రక్తపోటు, గుండె, అలెర్జీ, కిడ్నీ సమస్యలు, అధిక రక్తస్రావం ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్
డైలీ తొందరగా తింటే జీర్ణ సమస్యలు రావడంతో పాటు కడుపు, గుండెలో మంట వస్తాయని నిపుణులు అంటున్నారు.వెబ్ స్టోరీస్ | Latest News In Telugu | లైఫ్ స్టైల్