GSTపై చిరువ్యాపారుల నిరసన.. UPI పేమెంట్స్ బ్యాన్
కర్ణాటకలో చిరు వ్యాపారులు వినూత్న నిరసనను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. జీఎస్టీ అధికారులు తమను టార్గెట్ చేసుకొని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఈ ఆందోళన చేపడుతున్నారు.
/rtv/media/media_files/2026/04/08/latest-news-in-telugu-2026-04-08-19-00-54.jpg)
/rtv/media/media_files/2024/12/22/cJxgGloTbsKJIjqdQ20I.jpg)