Sundar Pichai: సుందర్ పిచాయ్కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..
గూగుల్ CEO సుందర్ పిచాయ్కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గూగుల్ CEO సుందర్ పిచాయ్కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
నిన్న, T20 ప్రపంచ కప్ 2024 చివరి మ్యాచ్ భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని భారత్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత విజయంపై టెక్ కంపెనీల సీఈవోలు కూడా భారత్కు అభినందనలు తెలిపారు.
గూగుల్లో లే ఆఫ్లు ఈ ఏడాది మొదటి 6 నెలల కొనసాగుతాయని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తేల్చి చెప్పారు.రెండో భాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ సమావేశంలో ఆయన తెలిపారు.