Train Accident: రైలులో అగ్నిప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన బోగీలు
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో పటల్కోట్ అనే ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్లోని ఫిర్జోపూర్ నుంచి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ఈ ఘటనలో 13 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bus-fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Train-Accident-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fire-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fire-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fire-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/nadda-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Fire-accident-in-Hyderabad-Gurukulam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet1-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/showroom-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Mulugu.-Fire-accident-in-Kasturba-hostel-jpg.webp)