ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో అల్లాడిపోయిన రోగులు
విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ ఆస్పత్రిలోని రెండో అంతస్థులో ఈ మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/delhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/07fc4d91-9b42-4dab-9c31-13db46b9d503-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Fire-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mailardevpalli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/fire-accident-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/janasathabdhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-19-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ktr-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fire-2-jpg.webp)