Ebola Virus : భారత్లో తొలి ఎబోలా కేసు? బెంగళూరులో ఉగాండా మహిళకు ఐసోలేట్..
ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది.
/rtv/media/media_files/2026/06/05/latest-news-2026-06-05-11-53-22.jpg)
/rtv/media/media_files/2026/05/19/ebola-virus-2026-05-19-17-43-41.jpg)