ఆంధ్రప్రదేశ్ విహార యాత్ర..విషాద యాత్రగా ముగిసింది! ఆదివారం పూట స్నేహితులందరూ కలిసి సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ ఆ సరదా వారి పాలిట శాపంగా మారింది. ఆరుగురు స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయిన దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn