Wife Complaints: 50 మంది మహిళలతో భర్తకు అక్రమ సంబంధం.. భార్య సంచలన ఆరోపణలు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చేతిలో చంటి బిడ్డ ఉన్నా తన కర్తవ్యాన్ని మరవని మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డను భుజాన వేసుకుని కాకినాడలో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే గుర్తుకు వచ్చేది కోడి పందేలు. కోడిపందేల కోసం ఇప్పటికే బరులు ముస్తాబయ్యాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లను మరిపించేలా ఏర్పాట్లు చేశారు.