బిజినెస్ BYJU'S : ఐయామ్ సారీ..జీతాలు చెల్లించలేకపోతున్నా...ఎంప్లాయిస్కు బైజూస్ రవీంద్రన్ లేఖ.! కొంతమంది ఇన్వెస్టర్ల కారణంగా జీతాలు చెల్లించలేకపోతున్నా అని బైజూస్ ఉద్యోగులకు సీఈవో రవీంద్రన్ లేఖ రాశారు. మార్చి 10వ తేదీలోగా జీతాలు చెల్లించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కొన్ని వివాదాల వల్ల వేరే అకౌంట్లో నిధులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Red Sea Crisis: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. ధరల పోటు తప్పదా? ఎర్ర సముద్రంలో కార్గో షిప్పుల హైజాక్.. బెదిరింపుల మధ్య ఎగుమతులు క్లిష్టంగా మారాయి. ఈ ప్రభావంతో భారత్ తన మొత్తం ఎగుమతుల్లో రూ. 2.50 లక్షల కోట్ల మేర తగ్గుదలని చూడవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతో దేశంలో ధరలు పెరిగే అవకాశం ఉందనీ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. By KVD Varma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn